31
General Discussion / Re: శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రా
« on: March 19, 2018, 11:59:57 AM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
శ్రీ గురు గీత :
శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
జ్ఞానలుబ్ధస్తధా శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥
శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )
ఎండిన మామిడి చెట్టు చిగురించుట
నిమ్న జాతివాడైన పీతాంబరుడు స్వామిభక్తుడు . షేగాం లో స్వామితోనే ఉండేవాడు . మనస్ఫూర్తిగా సేవచేసేవాడు . అతని సేవ ఫలించింది . ఒకనాడు పీతాంబరుడు చిరిగిన వస్త్రము కట్టుకొని వున్నాడు . పేరు పీతాంబరుడు కట్టింది చినిగిన వస్త్రమా ,పేరు బంగారమ్మ వేసుకొన్నవి మట్టి గాజులు అని హేళన చేస్తూ నీ స్థితి కూడా అలానే ఉన్నది అన్నారు స్వామి . ఓ పార్శ్వ భాగము అందరికీ కనిపిస్తూ తిరుగుతున్నావు . ఇదిగో అంగవస్త్రం, ఎవరేమన్నా దీన్ని ధరిస్తూ వుండు అన్నారు స్వామి . దీనిని చూసి ఇతరులు సహించలేకపోయారు . సూటుపోటి మాటలతో దెప్పి పొడుస్తున్నారు పీతాంబరుణ్ని . నేను ఈ వస్త్రము ధరించి స్వామిని అగౌరవపరచలేదు . వారిచ్చిన ప్రసాదాన్ని స్వీకరించాను . వాళ్ళందరి నోళ్లు మూయించడానికి నువ్వు ఎక్కడికైనా దూర ప్రాంతానికి పో . నేనెప్పుడు నీవెంట వుంటాను . నీవు ఇక్కడనుంచి వెళ్లి శక్తి హీనులకు సాయపడు అన్నారు స్వామి పీతాంబరునితో . స్వామి ఆజ్ఞ శిరసావహించి కన్నీళ్లు నిండిన కళ్ళతో సెలవు తీసుకున్నాడు . పీతాంబరుడు నడచి నడచి కండోని అనే గ్రామం చేరుకున్నాడు . అక్కడొక మామిడి చెట్టు క్రింద కూర్చున్నాడు .
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
శ్రీ గురు గీత :
శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
జ్ఞానలుబ్ధస్తధా శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥
శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )
ఎండిన మామిడి చెట్టు చిగురించుట
నిమ్న జాతివాడైన పీతాంబరుడు స్వామిభక్తుడు . షేగాం లో స్వామితోనే ఉండేవాడు . మనస్ఫూర్తిగా సేవచేసేవాడు . అతని సేవ ఫలించింది . ఒకనాడు పీతాంబరుడు చిరిగిన వస్త్రము కట్టుకొని వున్నాడు . పేరు పీతాంబరుడు కట్టింది చినిగిన వస్త్రమా ,పేరు బంగారమ్మ వేసుకొన్నవి మట్టి గాజులు అని హేళన చేస్తూ నీ స్థితి కూడా అలానే ఉన్నది అన్నారు స్వామి . ఓ పార్శ్వ భాగము అందరికీ కనిపిస్తూ తిరుగుతున్నావు . ఇదిగో అంగవస్త్రం, ఎవరేమన్నా దీన్ని ధరిస్తూ వుండు అన్నారు స్వామి . దీనిని చూసి ఇతరులు సహించలేకపోయారు . సూటుపోటి మాటలతో దెప్పి పొడుస్తున్నారు పీతాంబరుణ్ని . నేను ఈ వస్త్రము ధరించి స్వామిని అగౌరవపరచలేదు . వారిచ్చిన ప్రసాదాన్ని స్వీకరించాను . వాళ్ళందరి నోళ్లు మూయించడానికి నువ్వు ఎక్కడికైనా దూర ప్రాంతానికి పో . నేనెప్పుడు నీవెంట వుంటాను . నీవు ఇక్కడనుంచి వెళ్లి శక్తి హీనులకు సాయపడు అన్నారు స్వామి పీతాంబరునితో . స్వామి ఆజ్ఞ శిరసావహించి కన్నీళ్లు నిండిన కళ్ళతో సెలవు తీసుకున్నాడు . పీతాంబరుడు నడచి నడచి కండోని అనే గ్రామం చేరుకున్నాడు . అక్కడొక మామిడి చెట్టు క్రింద కూర్చున్నాడు .
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!